Exclusive

Publication

Byline

మెుంథా తుపాను ప్రభావంతో ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

భారతదేశం, అక్టోబర్ 26 -- మెుంథా తుపానుతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ... Read More


మెుంథా తుపాను దూసుకొస్తోంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు!

భారతదేశం, అక్టోబర్ 26 -- మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీకి ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్... Read More


తెలంగాణలో నవంబర్ 20 నుంచి పులుల గణన.. లెక్కింపునకు వాలంటీర్లను తీసుకుంటారా?

భారతదేశం, అక్టోబర్ 26 -- తెలంగాణలోని అడవుల్లో పులుల సంఖ్యను లెక్కించేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. నవంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పులుల లెక్కింపు ప్రక్రియ ముదలు కానుంది. నిజానికి ఈ గణన చాలా రోజు... Read More


మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్, వీడియోలు వాడితే కఠిన చర్యలు.. కోర్టు సీరియస్ వార్నింగ్!

భారతదేశం, అక్టోబర్ 25 -- మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్(మధ్యంతర ఉత్తర్వులు)ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంజూరు చేసింది. ఈ ఆర్డర్స్ ఆధారంగా పిటిషన్‌లో పేర్కొన్న పేరు పొ... Read More


హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Hydarabad, Oct. 24 -- స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం, కీలక... Read More


మద్యం దుకాణాల దరఖాస్తులతో రూ.2,863 కోట్ల ఆదాయం.. 27వ తేదీన డ్రా!

Hydarabad, Oct. 24 -- తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చ... Read More


కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం.. మృతదేహాలు వెలికితీత!

Hydarabad, Oct. 24 -- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవ... Read More


వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్.. కొత్తగా ఏసీఈ గ్రూప్!

Hydarabad, Oct. 24 -- ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు ... Read More


కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి.. ప్రయాణికుల కంప్లీట్ లిస్ట్ ఇది!

హైదరాబాద్బెం, Oct. 24 -- గళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస... Read More


ఆయుధం విడిచిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల.. 60 మందితో లొంగుబాటు!

భారతదేశం, అక్టోబర్ 14 -- మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలి... Read More